Category వార్తలు

రోడ్డు ప్రమాదాల నివారణకు నిబంధనలను కఠినతరం చేయాలి..!

జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి కడప, జూలై 7: రోడ్డు భద్రత చర్యల నిబంధనలు, ఆంక్షలను కఠినతరం చేస్తూ.. జిల్లాలో రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్…

విద్యాహక్కు చట్ట సవరణకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టండి

జగన్మోహన్ రెడ్డికి ఫ్యాప్టో కడప జిల్లా శాఖ విజ్ఞప్తి కడప: విద్యాహక్కు చట్టం లోనే 23వ సెక్షన్ సబ్ సెక్షన్ వన్ సవరించేలా పార్లమెంటులో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని.. తద్వారా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు లభించేలా కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్…

భారతీయ జనతా పార్టీని బలోపేతం చేద్దాం

బి.మఠం: భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఇన్చార్జ్ చిట్టిబాబు అన్నారు. బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో మంగళవారం జరిగిన పార్టీ మండల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మంగారిమఠం వెనుకబడిన ప్రాంతమని, సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. వాటి పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ…

హెల్మెట్ తప్పనిసరి.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: జిల్లాఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరిక

👉 జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 148 కేసులు నమోదు, రూ. 38,795 జరిమానా విధించిన పోలీసులు కడప: జిల్లాలో ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్…

వైఎస్సార్ కడప జిల్లాకు రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీలో చోటు

– బి.మఠం మండలం, నాగిశెట్టిపల్లె గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్తకు రాష్ట్ర స్థాయి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీని పునర్‌నియమిస్తూ జి.ఓ.ఎం.ఎస్. నెం.8, తేదీ 30-06-2026ను జారీ చేసింది. ఈ కమిటీలో ఆహార భద్రత, ఆరోగ్యం, పోషకాహారం రంగాల్లో సేవలందిస్తున్న స్వచ్ఛంద…