
శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ
తిరుమల, 2026 జూలై 17: ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల

పుట్టా పోలమ్మకు నారా లోకేష్ ఘన నివాళి
ప్రొద్దుటూరు: మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారి మాతృమూర్తి, స్వర్గీయ పుట్టా పోలమ్మ గారి చిత్రపటానికి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్

‘బాలికే భవిష్యత్తు’ భేటీ బచావో భేటీ పడావో
మైదుకూరు: భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బుధవారం మైదుకూరు మండలం లోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల మరియు ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం

ప్రొద్దుటూరులో ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి లోకేష్
విద్యార్థుల అభ్యసన ఫలితాలపై ఆరా ప్రొద్దుటూరు: కడప జిల్లాలో పర్యటించిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం మధ్యాహ్నం ప్రొద్టుటూరు మండలం దొరసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మైదుకూరులో ఘనంగా ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం
మైదుకూరు, జూలై 15: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాలు జి.రామమోహన్ అధ్యక్షతన ఉమ్మడి భవిష్యత్తు కోసం నైపుణ్యాలు అనే అంశం పై కార్యక్రమం

గ్రీన్ క్యాంపస్లుగా తీర్చిదిద్దేందుకు నెట్ జీరో శిక్షణ
మైదుకూరు: వైఎస్సార్ కడపజిల్ా బాలికల అభివృద్ధి అధికారి రూత్ ఆరోగ్య మేరీ ఆధ్వర్యంలో మైదుకూరులోని కేజీబీవీలో నెట్ జీరో హెల్త్ క్యాంపస్ కార్యాక్రమం పై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఫారెస్ట్స్ బై

వియత్నాం బోటు ప్రమాద బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్..!
కడప, జూలై 14: వియత్నాం బోటు ప్రమాదంలో మృతి చెందిన ముడియం శ్రీధర్ భౌతికకాయం కడపకు చేరుకున్న సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి

కరోనాకు అడ్డుకట్ట వేయండి: మంత్రి సవిత
– కలెక్టర్, డీఎంహెచ్ వోకు ఫోన్లో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశం– కేసులు నమోదైన ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేయండి– రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేయండి– వియత్నాంలో కడప

