Category వార్తలు

గ్రీన్ క్యాంపస్‌లుగా తీర్చిదిద్దేందుకు నెట్ జీరో శిక్షణ

మైదుకూరు: వైఎస్సార్ కడపజిల్ా బాలికల అభివృద్ధి అధికారి రూత్ ఆరోగ్య మేరీ ఆధ్వర్యంలో మైదుకూరులోని కేజీబీవీలో నెట్ జీరో హెల్త్ క్యాంపస్ కార్యాక్రమం పై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఫారెస్ట్స్ బై హార్ట్ ఫుల్ నెస్ పౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ శిక్షణలో భాగంగా నెట్ జీరో, జీరో కార్బన్,…

వియత్నాం బోటు ప్రమాద బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్..!

కడప, జూలై 14: వియత్నాం బోటు ప్రమాదంలో మృతి చెందిన ముడియం శ్రీధర్ భౌతికకాయం కడపకు చేరుకున్న సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారి అకాల మరణం తీవ్ర విషాదకరమనన్నారు.…

కరోనాకు అడ్డుకట్ట వేయండి: మంత్రి సవిత

– కలెక్టర్, డీఎంహెచ్ వోకు ఫోన్లో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశం– కేసులు నమోదైన ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేయండి– రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేయండి– వియత్నాంలో కడప వాసి దుర్మరణంపై మంత్రి సవిత దిగ్భ్రాంతి– బాధిత కుటుంబానికి అండగా ఉంటాం – ఎప్పటికప్పుడు విదేశాంగ అధికారులతో మాట్లాడుతున్నాం :…

మైదుకూరు ఎమ్మెల్యేకు మాతృవియోగం

మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి మాతృమూర్తి శ్రీమతి పుట్టా పోలమ్మ గారు శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని పీ.ఆర్.కే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీమతి పుట్టా పోలమ్మ గారి మరణవార్త తెలుసుకున్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా…

తల్లికి వందనం నిధుల కోసం.. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి..!

సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎం. చింతామణి కడప: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎం. చింతామణి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 1,849…