Category వార్తలు

శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ

తిరుమ‌ల‌, 2026 జూలై 17: ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగ‌నాథ‌స్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుండి తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్…

పుట్టా పోలమ్మకు నారా లోకేష్ ఘన నివాళి

ప్రొద్దుటూరు: మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారి మాతృమూర్తి, స్వర్గీయ పుట్టా పోలమ్మ గారి చిత్రపటానికి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి  నారా లోకేష్ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ప్రొద్దుటూరులోని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నివాసానికి విచ్చేసిన మంత్రి  నారా లోకేష్…

‘బాలికే భవిష్యత్తు’ భేటీ బచావో భేటీ పడావో

మైదుకూరు: భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బుధవారం మైదుకూరు మండలం లోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల మరియు ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ జె ప్రశాంతి మాట్లాడుతూ బాల్య వివాహాల గురించి, చైల్డ్ హెల్ప్ లైన్ 1098,…

ప్రొద్దుటూరులో ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి లోకేష్

విద్యార్థుల అభ్యసన ఫలితాలపై ఆరా ప్రొద్దుటూరు: కడప జిల్లాలో పర్యటించిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం మధ్యాహ్నం ప్రొద్టుటూరు మండలం దొరసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలను పరిశీలించడంతో పాటు విద్యార్థుల అభ్యసన ఫలితాలు, పాఠశాల పనితీరుపై ఆరా తీశారు. ముందుగా…

మైదుకూరులో ఘనంగా ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం

మైదుకూరు, జూలై 15: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాలు జి.రామమోహన్ అధ్యక్షతన ఉమ్మడి భవిష్యత్తు కోసం నైపుణ్యాలు అనే అంశం పై కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బీఎఫ్ఎస్ఐ, ఐటి&ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్స్ వృత్తి విద్య ట్రైనర్లు తేజ, జెర్రీ, గురు మోహన్, మధురిమలు సంయుక్తంగా…