admin

admin

అక్రెడిటేషన్ ఉంటేనే జర్నలిస్టా..?

 అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులు చాలా మంది.. వేల మంది.. ఇంకా ఉన్నారు కాబట్టి.. మరో విధంగా అడుగుతాను.. అక్రెడిటేషన్ ఉన్నవాళ్ళందరూ జర్నలిస్టులేనా? భారత రాజ్యాంగం ప్రతి పౌరునికీ స్వేచ్ఛగా మాట్లాడగలిగే.. రాయగలిగే హక్కు ఇచ్చింది. జర్నలిస్టులకు కూడా ఈ హక్కుకి మించి అదనంగా ఎలాంటి రక్షణ లేదు. ఎలాంటి ప్రత్యేక హక్కులు, రక్షణ లేనప్పటికీ.. సమాజ…

తల్లికి వందనం నిధుల కోసం.. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి..!

సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎం. చింతామణి కడప: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎం. చింతామణి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 1,849…

రోడ్డు ప్రమాదాల నివారణకు నిబంధనలను కఠినతరం చేయాలి..!

జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి కడప, జూలై 7: రోడ్డు భద్రత చర్యల నిబంధనలు, ఆంక్షలను కఠినతరం చేస్తూ.. జిల్లాలో రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్…

విద్యాహక్కు చట్ట సవరణకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టండి

జగన్మోహన్ రెడ్డికి ఫ్యాప్టో కడప జిల్లా శాఖ విజ్ఞప్తి కడప: విద్యాహక్కు చట్టం లోనే 23వ సెక్షన్ సబ్ సెక్షన్ వన్ సవరించేలా పార్లమెంటులో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని.. తద్వారా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు లభించేలా కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్…

భారతీయ జనతా పార్టీని బలోపేతం చేద్దాం

బి.మఠం: భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఇన్చార్జ్ చిట్టిబాబు అన్నారు. బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో మంగళవారం జరిగిన పార్టీ మండల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మంగారిమఠం వెనుకబడిన ప్రాంతమని, సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. వాటి పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ…