admin

admin

హెల్మెట్ తప్పనిసరి.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: జిల్లాఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరిక

👉 జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 148 కేసులు నమోదు, రూ. 38,795 జరిమానా విధించిన పోలీసులు కడప: జిల్లాలో ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్…

వైఎస్సార్ కడప జిల్లాకు రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీలో చోటు

– బి.మఠం మండలం, నాగిశెట్టిపల్లె గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్తకు రాష్ట్ర స్థాయి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీని పునర్‌నియమిస్తూ జి.ఓ.ఎం.ఎస్. నెం.8, తేదీ 30-06-2026ను జారీ చేసింది. ఈ కమిటీలో ఆహార భద్రత, ఆరోగ్యం, పోషకాహారం రంగాల్లో సేవలందిస్తున్న స్వచ్ఛంద…

’’శ్రీ బ్ర‌హ్మంగారి మ‌ఠం‘‘కి ప్ర‌పంచ వార‌స‌త్వ హోదా ల‌భించిన‌ట్లేనా..! ఆలయంను ప్ర‌సాద్ ప‌థ‌కం కింద చేర్చాల‌న్న సంక‌ల్పంతో ’’ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‘‘…

బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి.. 16 వ శతాబ్దము లో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి..హేతువాది.. సంఘ సంస్కర్త. అందువల్లనే ప్రపంచానికే జ్ఞానబోధ చేశారు. నాలుగ శతాబ్ధాల కిందటే భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచారు. కడప జిల్లా లోని కందిమల్లాయపల్లి లో శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి (1608…

జ‌ర్న‌లిస్టు ప్ర‌సాద్ ‘‘క‌న్నీటి క‌థ’’ ఎమ్మెల్యే ను క‌దిలించింది.. మైదుకూరుకు ‘‘డ‌యాల‌సిస్’’ కేంద్రం మంజూరైంది..

 -జర్నలిస్టు నందిరెడ్డి  నాగశివారెడ్డి ‘‘ప్రసాద్ ఆరోగ్య ప‌రిస్థితి బాగాలేక‌పోతే వాళ్ల ఇంటికి వెళ్లా.. సార్‌, నేను డ‌యాల‌సిస్ కోసం క‌డ‌ప వెళ్లాలంటే చాలా క‌ష్టంగా ఉందంటూ త‌న క‌ష్టాల‌ను నాకు తెలియ‌జేశారు.. నాలాగే మైదుకూరు ప్రాంతంలో చాలా మంది డ‌యాలిసిస్ బాధితులున్నారు.. వాళ్లంతా క‌డ‌ప‌కు వెళ్లి ర‌క్త‌మార్పిడి చేయించుకోవాలంటే చాలా క‌ష్ట‌న‌ష్టాల‌కు గుర‌వుతున్నారని చెప్పారు.. ప్ర‌సాద్…