దశాబ్ధాలుగా ‘‘ఆర్టీసీ బస్టాండు’’ లేని దువ్వూరు..!
*దినదినాభివృద్ధి చెందుతున్న దువ్వూరులో.. ప్రయాణికులకు నిలువ నీడలేదు.. * బస్టాండ్ కై పదివేల మంది సంతకాలు.. * ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్టుకార్డుల ద్వారా బస్టాండ్ ఆవశ్యకతను తెలియజేసిన దువ్వూరు ప్రజలు *మూడేళ్లుగా బీజేపీ ‘‘ ప్రజా ఉద్యమం’’.. -నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు
Read More...