మైదుకూరు నింగిలో రెపరెపలాడుతున్న‘‘జాతీయపతాకం’’
ఆవిష్కరించబడిన ‘‘మధుర ఘట్టం’’.. ‘‘అట్టహాసం’’గా జాతీయ పతాక ఆవిష్కరణ… పరవశించిన ‘‘పుట్టా సుధాకర్ యాదవ్’’ నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు… మన ఆత్మగౌరవానికి ప్రతీక మన జాతీయ పతాకం… ‘‘జెండా వూంఛా రహే హమారా’’ అనే నినాదంతో మైదుకూరు నింగిలోకి ఎక్కి కూర్చుంది ‘‘జాతీయ పతాకం’’
Read More...