All posts by journalistnandireddy
మైదుకూరు సాయినాధ ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు
మైదుకూరులోని సాయిబాబా దేవాలయం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ కమిటీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని బాబాను దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. భక్తులు సాయినాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబాను దర్శించుకోవడానికి భక్తులు బారులు
Read More...లక్ష్మిపేట మహిళల కోలాటం|గంగమ్మ గ్రామ దేవత ఉత్సవ సంబరాలు
ముద్దనూరు మండలం రాజుల గురు వారి పల్లె గ్రామంలో గంగమ్మ దేవత ఉత్సవాలు పురస్కరించుకొని చాపాడు మండలం లక్ష్యం పేట మహిళలకు కోలాట బృందం ప్రదర్శన చేసింది… ఊరేగింపు సందర్భంగా మహిళ కోలాటం ఆనంద పరవశంలో ముంచెత్తింది..
Read More...అన్నదమ్ములు ఆ ఇంజనీర్లు.. శివాలయం నిర్మించారు/
juornalistnandireddy మైదుకూరు మండలం గండ్లవాండ్ల పల్లె సమీపంలోని మామిడి తోటలో ఇంజనీర్లు గంగిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, గంగిరెడ్డి మల్లారెడ్డిలు శివాలయం గుడి నిర్మించారు. మహాశివరాత్రి సందర్బంగా ఘనంగా శివపార్వతి వివాహం జరిపించి ఘనంగా వేడుకలతో నిర్వహించారు.. శివరాత్రి పండుగ పురస్కరరించుకుని ఈ ప్రాంత శివభక్తులు పెద్ద
Read More...కడప విమాన సర్వీసులు
కడప వయా హైదరాబాద్ నుంచి గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్, రాజమండ్రి, రాయపూర్, ఇండోర్, జబల్పూర్, ముంబై, చండీగర్, వారణాసి, జైపూర్, సూరత్, రాంచీ, ఢిల్లీ – కడప వయా చెన్నై నుంచి వడోదర, కోయంబత్తూరు, మధురై, కోల్కతా, అహ్మదాబాద్, మైసూరు – కడప
Read More...టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్..
తాడేపల్లి: పర్యాటకుల భద్రతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీసు స్టేషన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా
Read More...