అర్థశతాబ్ధం చరిత్ర కల్గిన ‘‘సాయినాధపురం’’.. మైదుకూరు పురపాలిక రాజకీయంలో ‘‘సింహాభాగం’’..!
మైదుకూరు ఏర్పడి అర్ధశతాబ్దం దాటింది. ఒక రాజకీయ లక్ష్యాన్ని సాధించడానికి ఆనాటి పరిపాలనకులు, వివిధ వ్యవస్థల్లో ఉన్న ప్రాంతాలను కలపి ఏకీకరణ చేసి 1955లో నియోజకవర్గంగా రూపొందిచారు.. మరసటి ఏడాది (1956)న మైదుకూరులో సాయినాథపురం అవతరించింది.. నేటికి 75ఏళ్లు పూర్తిచేసుకుంది.. ఇపుడు మైదుకూరు పురపాలిక
Read More...