మహాశివరాత్రికి లంకమలలో భక్తులు వదిలి వెళ్లిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పర్యావరణ పరిరక్షించే దిశగా Into The Nature ఫ్లాస్టిక్ రహిత కార్యక్రమంలో ఆర్డీవో వెంకట రమణ, ఎస్బీవీఆర్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్,, బద్వేల్ డీఆర్వో వెంకట శేషయ్య , ఎఫ్బీవో రాజేష్ రెడ్డి, బాలాయపల్లె ఫారెస్ట్ బీట్ ఉద్యోగులు, స్థానిక నందిపల్లె యువకులు, ఔత్సాహికులు స్వచ్చందంగా పాల్గొన్నారు.