పసుపు కోనుగోలు కేంద్రంతో … మైదుకూరు రైతన్న కన్నీళ్లు తుడవబడతాయా..?
‘‘వగరస్తూ గుండెదాక పగిలింది నేలా… సెగలొచ్చీ పొగలొచ్చీ సొగసిందీ నేలా.. అడుగడుగున బంగారం, ఆకుపచ్చని సింగారం… తొడుగమ్మా ఈనేలకు సస్యశ్యామలం వేషం’’… ఎప్పుడో నాలుగున్నరేళ్ల దశాబ్దాల కిందట ‘‘ఉండమ్మా బొట్టుపెడతా’’ చిత్రానికి దేవుళ్లపల్లి కృష్ణశాస్త్రిగారు రాసిన పాట ఇది. -నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు ఆ
Read More...