09Mar/23

సుందర మనోజ్ఞమైన ‘‘ లంకమల’’

ప్రకృతి అటు చూచినా, ఇటు చూచినా సుందర మనోజ్ఞమైన వాతావరణం మన కన్నుల ఎదుట సాక్షాత్కరింపజేస్తుందీ లంకమల అభయారణ్యం(క‌డ‌ప జిల్లా) . ఆకర్షణీయమైన ప్రకృతిలోని అందమైన దృశ్యాలు మనకు మహానందాన్ని. కలుగజేస్తాయి. ఎత్తైన వృక్షాలు, ఆకాశన్నంటే కొండ శిఖరాలు, సెలయేర్లు, జలపాతాలు మనల్ని తన్మయత్వంతో

Read More...
09Mar/23

లంక‌మ‌ల అభయార‌ణ్యంలో @ ఫ్లాస్టిక్ ర‌హిత రామలింగేశ్వర స్వామి లంక‌మ‌ల క్షేత్రం

మహాశివరాత్రికి లంకమలలో  భక్తులు వదిలి వెళ్లిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పర్యావరణ ప‌రిర‌క్షించే దిశ‌గా  Into The Nature ఫ్లాస్టిక్ ర‌హిత కార్య‌క్ర‌మంలో  ఆర్డీవో వెంకట రమణ, ఎస్బీవీఆర్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్,, బద్వేల్ డీఆర్వో వెంకట శేషయ్య , ఎఫ్బీవో రాజేష్ రెడ్డి,

Read More...
20Feb/23

మైదుకూరు సాయినాధ ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు

మైదుకూరులోని సాయిబాబా దేవాల‌యం భక్తుల రద్దీ నెలకొంది. ఆల‌య క‌మిటీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణ‌మి పుర‌స్క‌రించుకుని బాబాను దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. భ‌క్తులు సాయినాధుడికి ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. బాబాను దర్శించుకోవడానికి భక్తులు బారులు

Read More...
20Feb/23

లక్ష్మిపేట మహిళల కోలాటం|గంగమ్మ గ్రామ దేవత ఉత్సవ సంబరాలు

ముద్దనూరు మండలం రాజుల గురు వారి పల్లె గ్రామంలో గంగమ్మ దేవత ఉత్సవాలు పురస్కరించుకొని చాపాడు మండలం లక్ష్యం పేట మహిళలకు కోలాట బృందం ప్రదర్శన చేసింది… ఊరేగింపు సందర్భంగా మహిళ కోలాటం ఆనంద పరవశంలో ముంచెత్తింది..

Read More...
20Feb/23

అన్నదమ్ములు ఆ ఇంజనీర్లు.. శివాలయం నిర్మించారు/

juornalistnandireddy మైదుకూరు మండలం గండ్లవాండ్ల పల్లె సమీపంలోని మామిడి తోటలో ఇంజనీర్లు గంగిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, గంగిరెడ్డి మల్లారెడ్డిలు శివాలయం గుడి నిర్మించారు. మహాశివరాత్రి సందర్బంగా ఘనంగా శివపార్వతి వివాహం జరిపించి ఘనంగా వేడుకలతో నిర్వహించారు.. శివరాత్రి పండుగ పురస్కరరించుకుని ఈ ప్రాంత శివభక్తులు పెద్ద

Read More...