‘‘ఇదేం ఖర్మ’’ నిర్వాహణలో మైదుకూరు టీడీపీ శ్రేణులు అదే వొరవడి..!
టీడీపీ (TDP) జగన్ సర్కార్ టార్గెట్గా కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. ఇప్పటికే బాదుడే బాదుడు అంటూ ప్రజల్లోకి వెళుతున్న తెలుగు దేశం.. తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు.. వైఎస్సార్సీపీకి పోటీగా ‘ఇదేం ఖర్మ’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది..
Read More...