juornalistnandireddy

మైదుకూరు మండలం గండ్లవాండ్ల పల్లె సమీపంలోని మామిడి తోటలో ఇంజనీర్లు గంగిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, గంగిరెడ్డి మల్లారెడ్డిలు శివాలయం గుడి నిర్మించారు. మహాశివరాత్రి సందర్బంగా ఘనంగా శివపార్వతి వివాహం జరిపించి ఘనంగా వేడుకలతో నిర్వహించారు.. శివరాత్రి పండుగ పురస్కరరించుకుని ఈ ప్రాంత శివభక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు..అన్నదానం చేశారు